Facebook Twitter Google RSS

వరల్డ్‌కప్ తుది జట్టును ప్రకటించిన బీసీసీఐ

Unknown     3:37 PM  No comments

జట్టు ఎంపికపై జరిగిన బీసీసీఐ సమావేశం ముగిసింది. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానే, శిఖర్ ధావన్, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఆర్.అశ్విన్, అక్షర పటేల్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీలు తుది జాబితాలో ఉన్నారు. రవీంద్ర జడేజా స్టువర్ట్ బిన్నీ, రోహిత్ శర్మ లను కూడా జట్టుకు ఎంపిక చేశారు. ఈ రోజు ఉదయం జడేజా ఫిట్‌నెస్‌పై చర్చించాము. 10 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకంతో అతనికి జట్టులో స్థానం కల్పించామని బీసీసీఐ సెలక్టర్లు తెలిపారు. 

, , ,

0 comments :

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.